Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగలని అనుమానించి దేహశుధ్ది చేసారు

Follow Udayam on Google
Kiran Aug 27, 2026 11:07 AM నిజామాబాద్General
దొంగలని అనుమానించి దేహశుధ్ది చేసారు - Udayam
నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. వారిని స్తంభాలకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...