వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా పొటంలొద్దిలో 50 కుటుంబాలకు 250కి పైగా పశువులు, మేకలు ఉన్నాయి. గ్రామస్థులు తమకు లభించే పాలను మార్కెట్లో విక్రయించకుండా అవసరాన్ని బట్టి ఒకరికొకరు ఉచితంగా పంచుకుంటున్నారు అని గ్రామ పెద్ద గంగు తెలిపారు.
పశువులను మేతకు తీసుకెళ్లేందుకు గ్రామమంతా కలిసి ముగ్గురు కాపరులను ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Loading comments...

