వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ మండలం నారాయణపురం ప్రధాన రహదారి వర్షాలకు బురదమయంగా మారడంతో గ్రామస్థులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

