వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్లో గ్రామపంచాయతీ సిబ్బంది పలు డిమాండ్ల సాధన కోసం ధర్నా చేశారు. కార్మికులను పర్మినెంట్ చేసి, అప్పటివరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మల్టీపర్పస్ విధానం రద్దు, రెండో పీఆర్సీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చి, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

