Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ్ మిస్రి చైనా పర్యటన

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 28, 2026 10:54 AM అల్ ఇండియా జాతీయ
విక్రమ్ మిస్రి చైనా పర్యటన - Udayam Digital
చైనాలో పర్యటిస్తున్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి.. ఆ దేశ విదేశాంగ శాఖ ఉపాధ్యక్షురాలు హువా చున్‌యింగ్‌తో దైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ ప్రాముఖ్యతను ఇరువర్గాలు గుర్తించాయి. వాణిజ్యం, ఆర్థికాంశాలు మరియు పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు.

Comments

G
Loading comments...