వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిధిలోని ఐదు రేంజ్లకు సంబంధించిన సీతాఫలం టెండర్ వేలాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి బత్తుల విశాల్ తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన వారు 24న ఉదయం 11 గంటలకు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం స్థానిక రేంజ్ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

