వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలోని గొల్లగూడెంకు చెందిన నిర్మల కొండపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించింది. కుమారుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే మనస్తాపంతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న సీఐ జేపీ రమణ ఆమెను రక్షించి, కౌన్సిలింగ్ అనంతరం వాసవ్య మహిళా మండలికి అప్పగించారు.
Comments
Loading comments...

