వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి, ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

