వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, పూణే ఐటీ హబ్లతో HYDను అనుసంధానించే హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ వేగం పుంజుకుంది. రూ.1.5 నుంచి 2 లక్షల కోట్ల అంచనాతో రూపొందుతున్న ఈ మార్గంలో వికారాబాద్ వద్ద కీలక స్టేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని సమాచారం.
శంషాబాద్ ఏరోట్రోపొలిస్ పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా మారనుంది. భూసేకరణ ప్రాథమిక పనులు ప్రారంభమవ్వడంతో West TG పరిధిలోని పారిశ్రామిక వేత్తల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

