Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ

Follow Udayam on Google
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కేసీఆర్ కే టీ ఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తాత మధు పై ఎస్ సి ఎస్ టీ కేసు నమోదు చేసి జైలు కు పంపాలని వారు అన్నారు వికారాబాద్ ప్రాంతం ఉదయం నుండి ధర్నా లతో దద్దరిల్లిపోయింది

Comments

G
Loading comments...