Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోసం రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Uday Bhaskar Sep 17, 2026 8:36 PM రంగారెడ్డిGeneral
దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి–మహబూబ్‌నగర్ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...