వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల చివరి వారంలో విజయనగరం కార్పొరేషన్తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
తొలి దశ జాబితాలో విజయనగరం కార్పొరేషన్తో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాలు ఉన్నాయి. మరోవైపు కూటమి పార్టీలు, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.
Comments
Loading comments...

