Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెళగావిలో ఫ్రిజ్‌ పేలి నలుగురు మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:55 PM జాతీయంGeneral
బెళగావిలో ఫ్రిజ్‌ పేలి నలుగురు మృతి - Udayam
కర్ణాటకలోని బెళగావిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలి నలుగురు కుటుంబసభ్యులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వినాయక చవితి వేడుకలు జరుగుతుండగా ఫ్రిజ్‌ పేలి మంటలు చెలరేగాయి. మృతులను గజానన్‌ ధామోన్‌ (65), శారద (45), భారతి (50), రోషన్‌ (21)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...