వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు మరోిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

