Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:42 AM హైదరాబాద్General
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు - Udayam
సికింద్రాబాద్‌ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌కు మరో ఆర్మీ ఉద్యోగి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. తాళం పగలగొట్టినట్లు నమ్మించి ఏకే47, పిస్తోళ్లు ఎత్తుకెళ్లిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...