వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

