వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు సోదరుడు స్తానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను వేధించిన, అసౌకర్యంగా తాకిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు దూరంగా ఉండాలన్నారు. చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

