వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
విజయవాడ–గూడూరు మధ్య 293 కి.మీ నాలుగో రైల్వే లైన్ ఏర్పాటుకు సిద్ధం చేసిన డీపీఆర్ రైల్వే బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. కొత్త లైన్తో రైళ్ల రద్దీ తగ్గనుంది.
ప్రయాణికులు, సరుకు రవాణా మెరుగుపడటంతోపాటు కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు రైలు అనుసంధానం బలోపేతం కానుంది.
Comments
Loading comments...


