వార్తలకు తిరిగి వెళ్లండి

పశు వైద్యుల పోస్టుల భర్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా జారీ చేసిన జీవోను హటాత్తుగా వెనక్కి తీసుకోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగేలా నియామకాలు సాగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

