వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురంభీం జిల్లాలో కేవలం 11 గ్రాముల గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడి విచారణతో భారీ సాగు గుట్టు రట్టయింది. పోలీసులు పట్నాపూర్ అటవీ ప్రాంతంలో ఏకంగా 10 ఎకరాల్లో సాగు చేస్తున్న సుమారు రూ.1.50 కోట్ల విలువైన గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ నితికాపంత్ తెలిపారు.
Comments
Loading comments...

