వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీలో సాఫ్ట్బాల్ క్రీడాకారుల సర్టిఫికెట్ల ధ్రువీకరణపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. తాను కేవలం ఐదుగురికి మాత్రమే సర్టిఫై చేసినట్లు ప్రెస్మీట్లో ఆయన బుకాయించారు.
అయితే 2025 మే 16న ఒక్కరోజే 24 మందికి ఆయన ఫారం-2 జారీ చేసినట్లు పత్రాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

