Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాత్రలు వికటించి యువతి మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:01 AM హైదరాబాద్General
మాత్రలు వికటించి యువతి మృతి - Udayam
యువకుడు ఇచ్చిన గర్భనిరోధక మాత్రలు వికటించడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందిన యువతి కాకినాడలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. నిందితుడి మోసం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...