వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్లో 2024 అల్లర్ల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న అభియోగాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితులైన ఏడుగురికి అక్కడి ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్తో పాటు పలువురు మాజీ మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు.
ఆందోళనలను అణచివేసేందుకు కుట్రలు చేసి హింసకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
Comments
Loading comments...

