వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2021 లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి లెటర్ ఇచ్చి, 2022 లో స్థలాన్ని కేటాయించి, 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైద్రాబాద్ లోని సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.
Comments
Loading comments...

