Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహ బేరంలో ఘర్షణ.. యువకుడి మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 14, 2026 12:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
విగ్రహ బేరంలో ఘర్షణ.. యువకుడి మృతి - Udayam
నగర శివారు పోచారం PS పరిధి జోడిమెట్లలో వినాయక విగ్రహ బేరంలో కొనుగోలుదారులు, విక్రేతలకు వివాదం ఘర్షణకు దారితీసింది. విక్రేత దాడి చేయగా చౌదరిగూడకు చెందిన కిరణ్(34) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...