వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రేశ్వర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విఘ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని శ్రీ వినాయక స్వామివారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు సర్వవిఘ్నాలు తొలగి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు
Comments
Loading comments...

