వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పేరుతో మోసం చేశాడని మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేశారు. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈశ్వర్ సాయి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మాధురి రాథోడ్ పెళ్లైన వ్యక్తితో సంబంధం కొనసాగించిందని తెలిపారు. సింపతీ కోసమే తన క్లయింట్పై తప్పుడు కేసు పెట్టారని కోర్టుకు వివరించారు.
Comments
Loading comments...

