వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోందన్నారు.
Comments
Loading comments...

