వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR: HYD రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించినసగర సంఘం ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

