Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత కావాలి

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:27 PM విజయనగరంGeneral
విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత కావాలి - Udayam
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈవో బాల భాస్కరరావు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోంపురం జడ్పీ హైస్కూలు సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాజుతో కలిసి పదో తరగతి విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ అంశాలను చర్చించారు.

Comments

G
Loading comments...