వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి ZPHS పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, స్వప్న హాస్పిటల్ సహకారంతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ ఏకలవ్య జిల్లా బాధ్యులు దిగంబర్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతతో చదివి ఉన్నత స్థాయి లో క్రమశిక్షణ తో ఉండాలని కోరారు. వీరి తో పాటు భూమేశ్వరు, చైతన్య, SO రాణి, చిన్నయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

