వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు మంగలి గణేష్, మీర్జా అయాన్ బేగ్ హైదరాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్కు మహబూబ్నగర్ జిల్లా తరఫున ఎంపికయ్యారు.
విద్యార్థుల ఎంపికపై తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

