వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మద్దతు ఆదేశించారు. మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రణాళిక బద్దంగా విద్యాబోధన చేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Loading comments...

