వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విష్ణు కన్వెన్షన్ హాల్లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించనున్నారు.
ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

