Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ స్కూల్‌మేట్‌ అస్గర్‌అలీకి భూమి వివాదంలో ఊరట

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 11:00 AM జాతీయంGeneral
మోదీ స్కూల్‌మేట్‌ అస్గర్‌అలీకి భూమి వివాదంలో ఊరట - Udayam
మోదీ స్కూల్‌మేట్‌ అస్గర్‌అలీ వోహ్రాకు భూమి వివాదంలో ఊరట లభించింది. భాజపా ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వివాదాస్పద భూమిపై తన స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, నిర్మాణ అనుమతిని వెనక్కి ఇస్తున్నట్లు లేఖ ఇచ్చారు. భయందర్‌ ఈస్ట్‌లోని 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో కొనుగోలు చేసినట్లు వోహ్రా తెలిపారు. 2011లో రెండు నిర్మాణ సంస్థలు ఆక్రమించాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై వోహ్రా సెప్టెంబరు 8న మోదీని కలిశారు.

Comments

G
Loading comments...