Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినీలకు జెర్సీలు పంపిణీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 9:58 AM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థినీలకు జెర్సీలు పంపిణీ చేసిన సర్పంచ్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినీలు ఈశా గ్రామోత్సవ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారికి సర్పంచ్ కొండా రమేష్ జెర్సీలను తన సొంత ఖర్చులతో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించి, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...