వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్ధులు అక్షరాలను సులభంగా గుర్తించి చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజయనగరం జిల్లా తెర్లాం MEO త్రినాధరావు సూచించారు.
గురువారం స్తానిక లోచర్ల మోడల్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ మేరకు విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలను పరిశీలించారు. ముఖ్యంగా ఒకటో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న అక్షరాలను గుర్తించే యాక్టివిటీని పరిశీలించి, వారి ప్రగతిని తెలుసుకున్నారు.
Comments
Loading comments...

