Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకుల తర్వాత మళ్లీ ఒక్కటైన దంపతులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 10, 2026 12:00 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విడాకుల తర్వాత మళ్లీ ఒక్కటైన దంపతులు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన అశ్విని, శ్రీనివాసులు కుటుంబ విభేదాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. ఇటీవల ధర్మవరం డీఎస్పీ జగన్నాథ్‌రాజు గ్రామంలో పర్యటించినప్పుడు ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఇరు కుటుంబాలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం ఆ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు.

Comments

G
Loading comments...