Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పార్టీపై విజయసాయి ప్రకటన

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 8:46 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
కొత్త పార్టీపై విజయసాయి ప్రకటన - Udayam
ప్రజల పక్షాన నిలిచి వారి గొంతుక వినిపించేందుకు త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెలలోనే తన తదుపరి రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...