Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై ఘన విజయం.. సైనికులకు అంకితం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 4:04 PM ఆల్ ఇండియా క్రీడలు
పాక్‌పై ఘన విజయం.. సైనికులకు అంకితం - Udayam
కర్గిల్ విజయ్ దివస్ రోజున పాకిస్థాన్ బాక్సర్‌పై గెలుపును భారత సైనికులకు అంకితం చేశానని కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత జాదుమణి సింగ్ తెలిపారు. ప్రధాని మోదీతో భేటీలో ఆయన ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 55 కేజీల విభాగంలో జాదుమణి పాక్ బాక్సర్‌ను 5-0తో ఓడించారు. గ్లాస్గో గేమ్స్‌లో భారత్ 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...