వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వన్డే, టీ20 భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టుకు శుభ్మన్ గిల్, టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఈ జట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే జట్టులో కొనసాగగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.
Comments
Loading comments...

