వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 31.36 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో విక్రయించేందుకు వేంపల్లె వాసి యత్నించాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పొలిశెట్టి మల్లికార్జున (44) మరికొందరితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

