వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం చాకర్లపల్లి గ్రామంలో రైల్వే గేట్ నుంచి చాకర్లపల్లి కుంటకు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
సమీపంలోని యువకులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ తీగలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

