వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు నిర్వహించాల్సిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

