Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ పర్యటనకు రచపల్లి టీచరు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:45 AM పెద్దపల్లి General
సింగపూర్‌ పర్యటనకు రచపల్లి టీచరు - Udayam
ధర్మారం మండలం రచ్చపల్లి MPPS ఉపాధ్యాయుడు వంశీ మోహనాచార్యులు సింగపూర్‌ పర్యటనకు ఎంపికయ్యారు. ‘ఎక్స్‌ప్లోరర్‌ విజిట్‌’ కార్యక్రమం తొలి విడతలో ఎంపికైన 29 మంది జాబితాను విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు. జిల్లా నుంచి ఒక్క ఉపాధ్యాయుడే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్‌ 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో విద్యా విధానాలు, బోధన పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు.

Comments

G
Loading comments...