Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలికట్టలో 271 సర్వే నంబర్‌పై సర్వే

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 4:21 PM సిద్దిపేటGeneral
వెలికట్టలో 271 సర్వే నంబర్‌పై సర్వే - Udayam
కొండపాక మండలం వెలికట్టలో రైల్వే ట్రాక్‌ పక్కన ఉన్న వివాదాస్పద 271 సర్వే నంబర్‌లోని 329 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన భూమి ఆక్రమణ అంశంపై కాంగ్రెస్‌ సీఎల్పీ బృందం పరిశీలనకు రానుంది. బృందం రాక నేపథ్యంలో కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...