వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా వెలిగొండ ఫీడర్ కెనాల్, ప్రాజెక్టు టన్నెల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారిక అనుమతులు లేవని యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ తెలిపారు.
నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున అక్కడ నిమజ్జనాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని ప్రజలు, భక్తులు, నిర్వాహకులను హెచ్చరించారు. అధికారులు సూచించిన అనుమతి ఉన్న ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు.
Comments
Loading comments...

