Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:11 PM జాతీయంGeneral
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం - Udayam
దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ ఆరోపించారు. పరిస్థితి ప్రభుత్వ నియంత్రణ దాటిపోయిందన్నారు. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని, నిత్యావసర ఆహార వస్తువులు కొనుగోలు చేయడానికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Comments

G
Loading comments...