Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు 22 A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం

Follow Udayam on Google
G,SATHISH Sep 15, 2026 11:52 AM హైదరాబాద్General
నేడు 22 A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం - Udayam
22/A భూముల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నేడు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు MCHRDలో జరిగే సమావేశంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉంచిన భూముల వివరాలను మంత్రులకు సీఎం వివరించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...