Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు తిరుమలకు చంద్రబాబు.. రికార్డు ఇదే!

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:47 AM తిరుపతిGeneral
నేడు తిరుమలకు చంద్రబాబు.. రికార్డు ఇదే! - Udayam
సీఎం చంద్రబాబు ఇవాళ 15వసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డితో ప్రారంభమైంది. అనంతరం పలువురు సీఎంలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. చంద్రబాబు కూడా గతంలో పట్టువస్త్రాలు సమర్పించగా, ఇవాళ 15వసారి సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...